ETV Bharat / state

అందుబాటులోకి ఎంఎంటీఎస్​​ రెండోదశ - mmts-2nd phase train-start

రెండోదశ ఎంఎంటీఎస్​ దక్షిణ మధ్య రైల్వే శాఖ ఎట్టకేలకు ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నుంచి ఇవాళ ఉదయం 5.05 గంటలకు హైదరాబాద్​ నాంపల్లికి బయలుదేరింది.

ఎంఎంటీఎస్​​ రెండోదశ తొలిరైలు ప్రారంభం
author img

By

Published : Jun 10, 2019, 10:38 AM IST

ఎట్టకేలకు రెండోదశ ఎంఎంటీఎస్‌ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఆదివారం రాత్రి 11 గంటలకు ఎంఎంటీఎస్‌ రైలు ఫలక్‌నుమా నుంచి బయలుదేరి రామచంద్రాపురం స్టేషన్‌కు చేరుకుంది. ఉదయం 5 గంటల 5 నిమషాలకు నాంపల్లికి బయలుదేరింది. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా దక్షిణ మధ్య రైల్వే శాఖ సాధారణంగా ప్రారంభించింది. తొలిసారిగా వెళ్లిన రైలులో ప్రయాణికులు ఎక్కువ మంది రాలేదు.

ఎంఎంటీఎస్​​ రెండోదశ తొలిరైలు ప్రారంభం

ఎట్టకేలకు రెండోదశ ఎంఎంటీఎస్‌ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఆదివారం రాత్రి 11 గంటలకు ఎంఎంటీఎస్‌ రైలు ఫలక్‌నుమా నుంచి బయలుదేరి రామచంద్రాపురం స్టేషన్‌కు చేరుకుంది. ఉదయం 5 గంటల 5 నిమషాలకు నాంపల్లికి బయలుదేరింది. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా దక్షిణ మధ్య రైల్వే శాఖ సాధారణంగా ప్రారంభించింది. తొలిసారిగా వెళ్లిన రైలులో ప్రయాణికులు ఎక్కువ మంది రాలేదు.

ఎంఎంటీఎస్​​ రెండోదశ తొలిరైలు ప్రారంభం
sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.