ETV Bharat / state

పటాన్​చెరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామిక వాడలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పశువుల విక్రయ మార్కెట్​ను ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి ప్రారంభించారు. చుట్టు పక్కల రైతులు, వ్యాపారులు ఈ మార్కెట్​ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

author img

By

Published : Oct 22, 2020, 4:10 PM IST

MLA Mahipal Reddy started the cattle market
పశువుల విక్రయ మార్కెట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి

పటాన్​చెరు నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామిక వాడలోని మార్కెట్ యార్డులో పశువుల విక్రయ మార్కెట్​ను ఆయన ప్రారంభించారు.

పటాన్​చెరు చుట్టు పక్కల రైతులకు, వ్యాపారులకు ఈ మార్కెట్​ ఎంతో అనువుగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం పశువులను ఇక్కడికి తీసుకొచ్చి.. విక్రయించడం ద్వారా మార్కెట్​కు ఆదాయం చేకూరుతుందని అన్నారు. త్వరలోనే మార్కెట్​ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

పటాన్​చెరు నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామిక వాడలోని మార్కెట్ యార్డులో పశువుల విక్రయ మార్కెట్​ను ఆయన ప్రారంభించారు.

పటాన్​చెరు చుట్టు పక్కల రైతులకు, వ్యాపారులకు ఈ మార్కెట్​ ఎంతో అనువుగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం పశువులను ఇక్కడికి తీసుకొచ్చి.. విక్రయించడం ద్వారా మార్కెట్​కు ఆదాయం చేకూరుతుందని అన్నారు. త్వరలోనే మార్కెట్​ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.