ETV Bharat / state

వైభవంగా మల్లన్న స్వామి కల్యాణం - Sangareddy District Latest News

సంగారెడ్డి జిల్లా చర్యల్​లో మల్లన్న స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. స్వామి వారికి బోనాలు సమర్పించి పట్టాలు వేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Mallanna Swamy Kalyanam was a grand ceremony
అంగరంగ వైభవంగా మల్లన్న స్వామి కల్యాణం
author img

By

Published : Mar 7, 2021, 7:00 PM IST

సంగారెడ్డి జిల్లా కంది మండలం చర్యల్ గ్రామంలో వైభవంగా మల్లన్న స్వామి కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి బోనాలు సమర్పించి పట్టాలు వేశారు. ఆలయం ముందు అగ్ని గుండం ఏర్పాటు చేశారు. ఒగ్గు కళాకారులు కథలు వినిపించారు. గొల్లకుర్మల కుటుంబ సభ్యులతో దేవాస్థానం కిటకిటలాడింది.

జాతరలో సంగారెడ్డి నియోజకవర్గ భాజపా ఇన్​ఛార్జ్ రాజేశ్వరరావు దేశ్​పాండే పాల్గొన్నారు. స్వామి వారికి విరాలు అందించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంగారెడ్డి జిల్లా కంది మండలం చర్యల్ గ్రామంలో వైభవంగా మల్లన్న స్వామి కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి బోనాలు సమర్పించి పట్టాలు వేశారు. ఆలయం ముందు అగ్ని గుండం ఏర్పాటు చేశారు. ఒగ్గు కళాకారులు కథలు వినిపించారు. గొల్లకుర్మల కుటుంబ సభ్యులతో దేవాస్థానం కిటకిటలాడింది.

జాతరలో సంగారెడ్డి నియోజకవర్గ భాజపా ఇన్​ఛార్జ్ రాజేశ్వరరావు దేశ్​పాండే పాల్గొన్నారు. స్వామి వారికి విరాలు అందించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చూడండి: యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.