ETV Bharat / state

ఇద్దరిపై హత్యాయత్నం... ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం - sangareddy district murder today news

hyderabad
hyderabad
author img

By

Published : Feb 6, 2020, 8:35 AM IST

Updated : Feb 6, 2020, 9:53 AM IST

07:26 February 06

దుండగుల దాడి...ఒకరు మృతి

ఇద్దరిపై హత్యాయత్నం... ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం శివారులో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఇద్దరిపై దాడిచేశారు. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు బోరుబండకు చెందిన హజీగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి లింగాయిపల్లికి చెందిన అశోక్​ను సంగారెడ్డి ప్రభ్వుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడం వల్ల గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

07:26 February 06

దుండగుల దాడి...ఒకరు మృతి

ఇద్దరిపై హత్యాయత్నం... ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం శివారులో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఇద్దరిపై దాడిచేశారు. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు బోరుబండకు చెందిన హజీగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి లింగాయిపల్లికి చెందిన అశోక్​ను సంగారెడ్డి ప్రభ్వుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడం వల్ల గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Feb 6, 2020, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.