ETV Bharat / state

"సారూ.. కేసీఆర్​తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం"

రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు తెరాస గెలిస్తే.. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావచ్చని మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లో మెదక్​ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

author img

By

Published : Mar 29, 2019, 1:28 AM IST

మెదక్​ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి
మెదక్​ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి
రాష్ట్రాభివృద్ధి కారు.. కేసీఆర్​తోనే సాధ్యమని మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. తెరాస సంక్షేమ పథకాలు చూసి.. మిగతా పార్టీ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు వరుస కడుతున్నారన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ పథకాలు కాపీ కొడుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి:'జీహెచ్​ఎంసీ పరిధిలో దోమలపై డ్రోన్లతో సమరం'

మెదక్​ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి
రాష్ట్రాభివృద్ధి కారు.. కేసీఆర్​తోనే సాధ్యమని మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. తెరాస సంక్షేమ పథకాలు చూసి.. మిగతా పార్టీ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు వరుస కడుతున్నారన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ పథకాలు కాపీ కొడుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి:'జీహెచ్​ఎంసీ పరిధిలో దోమలపై డ్రోన్లతో సమరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.