ETV Bharat / state

కరోనాపై పోలీసుల వినూత్న ప్రచారం... స్వాగతించిన గవర్నర్​ - Governor Tweet Corona Virus

కరోనా వైరస్​పై సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీసులు చేస్తున్న వినూత్న ప్రచారాన్ని గవర్నర్ తమిళిసై​ స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్​లో గవర్నర్​ ట్వీట్​ చేశారు.

గవర్నర్​ ట్వీట్​
గవర్నర్​ ట్వీట్​
author img

By

Published : Apr 7, 2020, 6:29 AM IST

సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీసులు కరోనా​పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ ఆకారంలో హెల్మెట్ ధరించిన ఓ రక్షకభటుడు రోడ్డుపై వెళ్లే వారికి అవగాహన కల్పిస్తున్నాడు. ఈ వీడియోను ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ట్విట్టర్​లో పెట్టారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ స్పందించారు. ​కొవిడ్​- 19​పై ప్రజలకు కొత్త తరహాలో అవగాహన కల్పించడంలో పోలీసులు చూపిన చొరవను స్వాగతిస్తూ గవర్నర్​ ట్వీట్ చేశారు.

కరోనాపై పోలీసుల వినూత్న ప్రచారం... స్వాగతించిన గవర్నర్​

ఇవీచూడండి: 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'

సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీసులు కరోనా​పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ ఆకారంలో హెల్మెట్ ధరించిన ఓ రక్షకభటుడు రోడ్డుపై వెళ్లే వారికి అవగాహన కల్పిస్తున్నాడు. ఈ వీడియోను ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ట్విట్టర్​లో పెట్టారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ స్పందించారు. ​కొవిడ్​- 19​పై ప్రజలకు కొత్త తరహాలో అవగాహన కల్పించడంలో పోలీసులు చూపిన చొరవను స్వాగతిస్తూ గవర్నర్​ ట్వీట్ చేశారు.

కరోనాపై పోలీసుల వినూత్న ప్రచారం... స్వాగతించిన గవర్నర్​

ఇవీచూడండి: 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.