సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మాచిరెడ్డిపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంలో ఓ ఇల్లు దగ్ధమయింది. ప్రమాదంలో ధాన్యం, నగలు మంటలపాలయ్యాయి. మంటల్లో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?