ETV Bharat / state

రైతు రుణమాఫీ చేయాలి..జగ్గారెడ్డి ధర్నా..

ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా పరిపాలన కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు.

author img

By

Published : Sep 11, 2019, 3:11 PM IST

జగ్గారెడ్డి

సంగారెడ్డి పరిపాలన కార్యాలయం ముందు ఎమ్మెల్యే జగ్గారెడి.. కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీపై ఉలుకు పలుకు లేదన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో కర్షకులు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్న జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. స్థానిక పొలీస్ స్టేషన్​కు తరలించారు.

రైతు రుణమాఫీ చేయాలి..జగ్గారెడ్డి ధర్నా..

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

సంగారెడ్డి పరిపాలన కార్యాలయం ముందు ఎమ్మెల్యే జగ్గారెడి.. కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీపై ఉలుకు పలుకు లేదన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో కర్షకులు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్న జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. స్థానిక పొలీస్ స్టేషన్​కు తరలించారు.

రైతు రుణమాఫీ చేయాలి..జగ్గారెడ్డి ధర్నా..

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

TG_SRD_56_11_CONGRESS_DARNA_AB_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. పీసీసీ రాష్ట్ర కమీటీ మేరకు సంగారెడ్డి జిల్లా పరిపాలన కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చినా ఒక్క హామీని కూడా ఇప్పటికి అమలు చేయలేదన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీపై ఉలుకు పలుకు లేదని.. రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్న.. ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రైతుల సమస్యలపై స్పందించి.. పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జగ్గారెడ్డి ని అదుపులోకి తీసుకుని.. స్థానిక పొలీస్ స్టేషన్ కి తరలించి.. అనంతరం విడుదల చేశారు.... BYTE బైట్: జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.