ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కరోనా బాధితులు ఐసోలేషన్​కు తరలింపు - dmho latest News

సంగారెడ్డి జిల్లా కల్షేర్ మండలం ఖానాపూర్​లో కరోనా బారిన పడి వైకుంఠ ధామం ఐసోలేషన్​లో ఉన్న బాధితులను ఆసుపత్రి ఐసోలేషన్​కు తరలించారు. ఈ మేరకు జిల్లా వైద్యా అధికారి స్థానిక అధికారులను ఆదేశించారు.

ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : కరోనా బాధితులు ఐసోలేషన్​ తరలింపు
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కరోనా బాధితులు ఐసోలేషన్​కు తరలింపు
author img

By

Published : Jul 31, 2020, 10:37 PM IST

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని ఖానాపుర్​లో కరోనా బారిన పడి వైకుంఠ ధామం ఐసోలేషన్​లో ఉన్న బాధితులకు విముక్తి కలిగింది. బాధితులను సంగారెడ్డి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి మోజీరామ్ రాథోడ్ స్థానిక వైద్య అధికారులను ఆదేశించారు. వెంటనే కొవిడ్ బాధితులను జిల్లా కేంద్రానికి తరలించాలని స్పష్టం చేశారు. ఫలితంగా వైకుంఠ ధామంలో ఉంటున్న గ్రామానికి చెందిన ముగ్గురు బాధితులను అధికారులు సంగారెడ్డి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని ఖానాపుర్​లో కరోనా బారిన పడి వైకుంఠ ధామం ఐసోలేషన్​లో ఉన్న బాధితులకు విముక్తి కలిగింది. బాధితులను సంగారెడ్డి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి మోజీరామ్ రాథోడ్ స్థానిక వైద్య అధికారులను ఆదేశించారు. వెంటనే కొవిడ్ బాధితులను జిల్లా కేంద్రానికి తరలించాలని స్పష్టం చేశారు. ఫలితంగా వైకుంఠ ధామంలో ఉంటున్న గ్రామానికి చెందిన ముగ్గురు బాధితులను అధికారులు సంగారెడ్డి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

ఇవీ చూడండి : సీఎం కేసీఆర్ ఆంధ్ర కమీషన్లకు ఆశపడుతున్నారు: వంశీచంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.