ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణాన్ని ఈనెల 25లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి, రాంజోల్, హోతి (బి) గ్రామాల్లో పర్యటించి నిర్మాణ పనులను పాలనాధికారి హనుమంతరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు వేదికల నిర్మాణాన్ని ఈనెల 25లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Aug 18, 2020, 9:37 AM IST

రైతు వేదికల నిర్మాణాన్ని ఈనెల 25లోపు పూర్తి చేయాలి : కలెక్టర్ హనుమంతరావు
రైతు వేదికల నిర్మాణాన్ని ఈనెల 25లోపు పూర్తి చేయాలి : కలెక్టర్ హనుమంతరావు

సంగారెడ్డి జిల్లాలో రైతు వేదికల నిర్మాణాన్ని ఈనెల 25లోపు పూర్తి చేయాలని పాలనాధికారి హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి, రాంజోల్, హోతి (బి) గ్రామాల్లో పర్యటించి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. నాణ్యతలో గుత్తేదారులు రాజీపడొద్దని ఆయన సూచించారు. పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సంగారెడ్డి జిల్లాలో రైతు వేదికల నిర్మాణాన్ని ఈనెల 25లోపు పూర్తి చేయాలని పాలనాధికారి హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి, రాంజోల్, హోతి (బి) గ్రామాల్లో పర్యటించి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. నాణ్యతలో గుత్తేదారులు రాజీపడొద్దని ఆయన సూచించారు. పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి ; 'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.