ETV Bharat / state

పదోతరగతి విద్యార్థి అదృశ్యం

author img

By

Published : Dec 30, 2019, 7:16 AM IST

Updated : Dec 30, 2019, 8:46 AM IST

పదోతరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో అతని తల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

boy missing in sangareddy district
పదోతరగతి విద్యార్థి అదృశ్యం

పాఠశాలకు వెళ్లిన బాలుడు రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో పీఎస్​లో తల్లి ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పోచారం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీలేష్ మందిర్ హై స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 27న పాఠశాలకు వెళ్లి... సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి పాఠశాలకు వెళ్లి విచారించింది. నీలేష్ పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు.

చాలా చోట్ల తన కుమారుడి ఆచూకీ కోసం గాలించింది. ఫలితం లేకపోవడంతో పటాన్​చెరు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పదోతరగతి విద్యార్థి అదృశ్యం

ఇవీ చూడండి: పెళ్లికి వెళ్లి వచ్చేసరికే ఇంటిని దోచేశారు!

పాఠశాలకు వెళ్లిన బాలుడు రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో పీఎస్​లో తల్లి ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పోచారం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీలేష్ మందిర్ హై స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 27న పాఠశాలకు వెళ్లి... సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి పాఠశాలకు వెళ్లి విచారించింది. నీలేష్ పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు.

చాలా చోట్ల తన కుమారుడి ఆచూకీ కోసం గాలించింది. ఫలితం లేకపోవడంతో పటాన్​చెరు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పదోతరగతి విద్యార్థి అదృశ్యం

ఇవీ చూడండి: పెళ్లికి వెళ్లి వచ్చేసరికే ఇంటిని దోచేశారు!

Intro:hyd_tg_36_29_boy_missing_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:


Body:పాఠశాలకు వెళ్లిన బాలుడు రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీలేష్ పటాన్చెరు మందిర్ హై స్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు ఈ నెల 27వ తేదీన పాఠశాలకు బయలుదేరి వెళ్ళాడు సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి పాఠశాలకు వెళ్లి విచారించింది నీలేష్ పాఠశాలకు రాలేదనే ఉపాధ్యాయులు తెలిపారు దీంతో చాలా చోట్ల తన కుమారుడి ఆచూకీ కోసం గాలించింది ఫలితం లేకపోవడంతో పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Conclusion:తన కుమారుడి ఆచూకీ తెలపాలంటూ పోలీసులను కోరింది
Last Updated : Dec 30, 2019, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.