ETV Bharat / state

సాకిచెరువుపై విచారణ జరిపితే.. మేం నిరూపిస్తాం: పొంగులేటి - సాకిచెరువు కబ్జాకు నిరసనగా భాజపా ధర్నా

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో కబ్జాకు గురైన సాకిచెరువుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లకార్డులతో చెరువు వద్ద ధర్నా నిర్వహించారు.

bjp protest against skicheruvu  grabbing in ptancheru
సాకిచెరువుపై విచారణ జరిపితే.. మేము నిరూపిస్తాం: పొంగులేటి
author img

By

Published : Nov 23, 2020, 4:36 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని సాకిచెరువు వద్ద భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కబ్జాకు గురైన సాకి చెరువుపై సిట్టింగ్​ జడ్జితో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా నిర్ధరణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని... జీహెచ్​ఎంసీ ఎన్నికల ఇంఛార్జ్​ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.

తెరాస నాయకుల ఆక్రమణ వల్ల చెరువు కుచించుకుపోయిందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్లే హైదరాబాద్​లో వరదలకు ఇళ్లలోకి నీరు చేరిందన ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపా వంద స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. కర్రు కాల్చి వాత పెట్టినట్టు తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని సాకిచెరువు వద్ద భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కబ్జాకు గురైన సాకి చెరువుపై సిట్టింగ్​ జడ్జితో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా నిర్ధరణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని... జీహెచ్​ఎంసీ ఎన్నికల ఇంఛార్జ్​ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.

తెరాస నాయకుల ఆక్రమణ వల్ల చెరువు కుచించుకుపోయిందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్లే హైదరాబాద్​లో వరదలకు ఇళ్లలోకి నీరు చేరిందన ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపా వంద స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. కర్రు కాల్చి వాత పెట్టినట్టు తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : నాల్గో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.