ETV Bharat / state

వైరస్ నివారణకు ప్రజలు సహరించాలి: ఎమ్మెల్యే

author img

By

Published : Mar 31, 2020, 12:24 PM IST

కరోనా వైరస్ నివారణకు ప్రజలంతా సహకరించాలని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని వివిధ మున్సిపాలిటీల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.

awareness on corona prevention to people by narayanakhed mla bhupal reddy
వైరస్ నివారణకు ప్రజలు సహరించాలి: ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లోని వివిధ మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్​డౌన్​లో భాగంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వైరస్ నివారణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పట్టణంలో పారిశుద్ధ్య సిబ్బంది చేపడుతున్న రసాయనాల పిచికారిని ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు.

వైరస్ నివారణకు ప్రజలు సహరించాలి: ఎమ్మెల్యే

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లోని వివిధ మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్​డౌన్​లో భాగంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వైరస్ నివారణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పట్టణంలో పారిశుద్ధ్య సిబ్బంది చేపడుతున్న రసాయనాల పిచికారిని ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు.

వైరస్ నివారణకు ప్రజలు సహరించాలి: ఎమ్మెల్యే

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.