సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ అధికారులు కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యలు ప్రారంభించారు. మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని దత్తగిరి, చెన్నారెడ్డి, బృందావన్ కాలనీ, రాంనగర్, ఎన్టీఆర్ చౌరస్తాలో అధునాతన యంత్రాలతో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
వైరస్ ద్రావణం పిచికారి చేసిన కాలనీలల్లో సుమారు 10 నిమిషాల పాటు ఎవ్వరు తిరగవద్దవని ప్రజలకు ఆధికారులు సూచించారు.
ఇదీ చూడండి: కరోనా ఎక్కడ, ఎన్ని రోజులు జీవించి ఉంటుందో తెలుసా?