ETV Bharat / state

తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Jul 13, 2020, 5:17 PM IST

Updated : Jul 13, 2020, 7:47 PM IST

Another Revenue Division in Telangana Orders issued
తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు

14:49 July 13

తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ డివిజన్‌లో కొత్తగా చౌటుకూర్ మండలం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్​ను రెవెన్యూ శాఖ జారీ చేసింది. సీఎస్‌ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇదీ చూడండి : ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ రాంచందర్​ ఫిర్యాదు.. ఎందుకంటే..?

14:49 July 13

తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ డివిజన్‌లో కొత్తగా చౌటుకూర్ మండలం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్​ను రెవెన్యూ శాఖ జారీ చేసింది. సీఎస్‌ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇదీ చూడండి : ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ రాంచందర్​ ఫిర్యాదు.. ఎందుకంటే..?

Last Updated : Jul 13, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.