రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో శుక్రవారం పురపాలన ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఒక్కో వార్డుకు రూ. లక్ష చొప్పున 28లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఈ ఏర్పాటు కేటాయిస్తూ పురపాలిక ఛైర్మన్ నరేందర్ తొలి సంతకం చేశారు.
ప్రణాలిక రూపొందించుకొని పట్టణంలో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని ఛైర్మన్ వివరించారు. ఈ సంధర్భంగా నరేందర్ను పలువురు సత్కరించారు.
ఇవీ చూడండి: సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ