ETV Bharat / state

సమ్మె ఎఫెక్ట్: కూరగాయలపై పెరుగుతున్న భారం - Rtc_Strike_Effect_on -Raithubazar

ఆర్టీసీ కార్మికుల సమ్మె... నిరసనలు, ఆందోళనలతో హోరెత్తుతోంది. సమస్యలను  పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. రాకపోకలతోపాటు నిత్యావసర సరుకుల ధరలపైనా సమ్మె ప్రభావం కనిపిస్తోంది.

సమ్మె ఎఫెక్ట్: కూరగాయలపై పెరుగుతున్న భారం
author img

By

Published : Nov 8, 2019, 5:24 AM IST

Updated : Nov 8, 2019, 7:58 AM IST

ఆర్టీసీ సమ్మె కార్మికుల కుటుంబాల్లోనే కాదు సామాన్యులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. రాకపోకలతోపాటు నిత్యావసర సరుకుల ధరలపైనా సమ్మె ప్రభావం కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, సమ్మెతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడగా... రైతు బజార్లలో కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు.

ఒక్కో కూరగాయపై గరిష్ఠంగా రూ.20 పెరగడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. వారానికి రూ.200 అయ్యే ఖర్చు రూ.500 దాటుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఐకాస నాయుకులు చెరో మెట్టు దిగి సాధ్యమైనంత త్వరగా సమ్మెను విరమించాలని వేడుకుంటున్నారు.

సమ్మె ఎఫెక్ట్: కూరగాయలపై పెరుగుతున్న భారం

ఇదీ చదవండిః ఆర్టీసీ డ్రైవర్​కు గుండెపోటు

ఆర్టీసీ సమ్మె కార్మికుల కుటుంబాల్లోనే కాదు సామాన్యులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. రాకపోకలతోపాటు నిత్యావసర సరుకుల ధరలపైనా సమ్మె ప్రభావం కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, సమ్మెతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడగా... రైతు బజార్లలో కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు.

ఒక్కో కూరగాయపై గరిష్ఠంగా రూ.20 పెరగడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. వారానికి రూ.200 అయ్యే ఖర్చు రూ.500 దాటుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఐకాస నాయుకులు చెరో మెట్టు దిగి సాధ్యమైనంత త్వరగా సమ్మెను విరమించాలని వేడుకుంటున్నారు.

సమ్మె ఎఫెక్ట్: కూరగాయలపై పెరుగుతున్న భారం

ఇదీ చదవండిః ఆర్టీసీ డ్రైవర్​కు గుండెపోటు

Tg_Hyd_57_07_Rtc_Strike_Effect_Raithubazar_Ab_3065929 Reporter: Sathish Cam: Suresh ( ) ఆర్టీసీ సమ్మె కార్మికుల కుటుంబాల్లోనే కాదు సామాన్యులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. రాకపోకలతోపాటు నిత్యావసర సరుకుల ధరలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండటంతో సతమతమవుతున్నారు. ప్రధానంగా కూరగాయలు, పాల కొనుగోళ్లపై సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలోని రైతు బజార్లలో రైతులు, వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. వర్షాభావ పరిస్థితులు ఓవైపు, సమ్మెతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడటంతో కూరగాయల రైతులు కూడా ధరలు పెంచాల్సి వస్తోంది. దీంతో ఒక్కో కూరగాయ, ఆకుకూరలపై గరిష్టంగా 20 రూపాయలు పెరగడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తుండటంతో వచ్చే ఆదాయంలో ఖర్చులు ఎక్కువై అప్పులపాలు కావల్సి వస్తుందని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. వారానికి 200 రూపాయలు అయ్యే కూరగాయల ఖర్చు 500 దాటుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ నాయకులు చేరే మెట్టు దిగి సాధ్యమైనంత త్వరగా సమ్మెను విరమించాలని వేడుకుంటున్నారు. Spot+voxpop bytes
Last Updated : Nov 8, 2019, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.