ETV Bharat / state

'ద్విచక్రవాహనం ఢీ కొని వ్యక్తి మృతి' - Chevella Road Accident

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Road_Accident
Road_Accident
author img

By

Published : Feb 8, 2020, 12:05 PM IST

ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది. ఓ పాదచారి రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన అతన్ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుడు చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించామని... ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'ద్విచక్రవాహనం ఢీ కొని వ్యక్తి మృతి'

ఇవీ చూడండి : గుడికి తీసుకెళ్తానని చెప్పి అత్యాచారం, హత్య

ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది. ఓ పాదచారి రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన అతన్ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుడు చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించామని... ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'ద్విచక్రవాహనం ఢీ కొని వ్యక్తి మృతి'

ఇవీ చూడండి : గుడికి తీసుకెళ్తానని చెప్పి అత్యాచారం, హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.