ETV Bharat / state

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి

author img

By

Published : Nov 7, 2020, 7:25 PM IST

రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.

MLA Manchireddy Kishan Reddy who started grain purchasing centers
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి

రంగారెడ్డి జిల్లా బాటసింగారం రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్​ ఆధ్వర్యంలో గౌరిల్లి, బాచారం, బండరవీర్యాల గ్రామాలలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి ప్రారంభించారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యానికి క్వింటాల్​కి 1888 రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారుల చేతులో మోసపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా బాటసింగారం రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్​ ఆధ్వర్యంలో గౌరిల్లి, బాచారం, బండరవీర్యాల గ్రామాలలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి ప్రారంభించారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యానికి క్వింటాల్​కి 1888 రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారుల చేతులో మోసపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.