ETV Bharat / state

30 లక్షల విలువైన గుట్కా పాకెట్లు స్వాధీనం

సుమారు 30 లక్షల విలువ చేసే గుట్కా పాకెట్లను శంషాబాద్​ ఎస్​వోటీ పోలీసులు స్వాధీనం చేసుకన్న ఘటన హిమాయత్​ సాగర్​ టోల్​ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్​ పోలీసులకు అప్పగించారు.

author img

By

Published : Jul 5, 2020, 2:55 PM IST

huge-amount-of-gutkha-seized-by-samshabad-sot-polices
30 లక్షల విలువైన గుట్కా పాకెట్లు స్వాధీనం

రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్​ టోల్​ ప్లాజా వద్ద శంషాబాద్​ ఎస్​వోటీ పోలీసులు పెద్ద మొత్తంలో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. షేక్​ గబ్బార్, షేక్​ ఇమ్రాన్​లు డీసీఎం వాహనంలో వంద బస్తాల గుట్కా పాకెట్లను తరలిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సుమారు 30 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వీరిని తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.

రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్​ టోల్​ ప్లాజా వద్ద శంషాబాద్​ ఎస్​వోటీ పోలీసులు పెద్ద మొత్తంలో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. షేక్​ గబ్బార్, షేక్​ ఇమ్రాన్​లు డీసీఎం వాహనంలో వంద బస్తాల గుట్కా పాకెట్లను తరలిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సుమారు 30 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వీరిని తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.

ఇవీ చూడండి: 'నేను మీ హరీశ్‌ రావుని మాట్లాడుతున్నా.. ఆరోగ్యం ఎలా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.