ETV Bharat / state

పోక్సో ఫాస్ట్​ట్రాక్​ కోర్టును ప్రారంభించిన జస్టిస్​ హిమా కోహ్లి

author img

By

Published : Mar 17, 2021, 10:03 PM IST

రంగారెడ్డి జిల్లా కోర్టులో నూతనంగా నిర్మించిన పోక్సో ఫాస్ట్​ట్రాక్​ కోర్టును హైకోర్టు చీఫ్​ జస్టిస్​ హిమా కోహ్లి ప్రారంభించారు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​తో కలిసి పోలీస్ గార్డ్​ రూమ్​ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

high court chief  Justice Hima Kohli inaugurated the Pokso Fast Track Court in rangareddy district courts complex
పోక్సో ఫాస్ట్​ట్రాక్​ కోర్టును ప్రారంభించిన జస్టిస్​ హిమా కోహ్లి

రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో నిర్మించిన పోక్సో ఫాస్ట్ ట్రాక్​ కోర్టును హైకోర్టు చీఫ్​ జస్టిస్​ హిమా కోహ్లి ప్రారంభించారు. ఆన్​లైన్ ద్వారా కూకట్​పల్లి, మల్కాజిగిరి న్యాయస్థానాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

అనంతరం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్​తో కలిసి కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన పోలీస్ గార్డ్ రూమ్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు అభిషేక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, న్యాయవాదులు, పోలీసులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: 'హుస్సేన్‌సాగర్‌పై సచివాలయం కూల్చివేత ప్రభావం ఉండదు'

రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో నిర్మించిన పోక్సో ఫాస్ట్ ట్రాక్​ కోర్టును హైకోర్టు చీఫ్​ జస్టిస్​ హిమా కోహ్లి ప్రారంభించారు. ఆన్​లైన్ ద్వారా కూకట్​పల్లి, మల్కాజిగిరి న్యాయస్థానాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

అనంతరం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్​తో కలిసి కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన పోలీస్ గార్డ్ రూమ్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు అభిషేక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, న్యాయవాదులు, పోలీసులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: 'హుస్సేన్‌సాగర్‌పై సచివాలయం కూల్చివేత ప్రభావం ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.