ETV Bharat / state

28న ఇందిరాపార్క్​లో గంగపుత్ర మహా గర్జన సభ

author img

By

Published : Mar 21, 2021, 11:56 AM IST

మత్స్యకారులంతా ఐక్యంగా ఉంటే.. హక్కులను సాధించుకోవచ్చునని గంగపుత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా జ్యోతి అన్నారు. సమస్యల పరిష్కారానికి హైదరాబాద్​లో ఈ నెల 28న 'గంగపుత్ర మహా గర్జన' సభను నిర్వహిస్తున్నట్లు.. ఆమె తెలిపారు.

gangaputhra maha garjana sabha in hyderabad at indira park dharna chowk
28న ఇందిరాపార్క్​లో గంగపుత్ర మహా గర్జన సభ

మత్స్యకారుల హక్కుల సాధన కోసం.. హైదరాబాద్​లో ఈ నెల 28న 'గంగపుత్ర మహా గర్జన' సభను నిర్వహిస్తున్నట్లు.. గంగపుత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా జ్యోతి తెలిపారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో జరగబోయే సభకు.. గంగపుత్రులు భారీగా తరలి రావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లోని గండి మైసీ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు.

మత్స్య సొసైటీలను పరిరక్షించాలని అరుణా జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. గంగపుత్రులంతా ఐక్యంగా ఉంటే.. హక్కులను సాధించుకోవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మత్స్యకారుల హక్కుల సాధన కోసం.. హైదరాబాద్​లో ఈ నెల 28న 'గంగపుత్ర మహా గర్జన' సభను నిర్వహిస్తున్నట్లు.. గంగపుత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా జ్యోతి తెలిపారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో జరగబోయే సభకు.. గంగపుత్రులు భారీగా తరలి రావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లోని గండి మైసీ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు.

మత్స్య సొసైటీలను పరిరక్షించాలని అరుణా జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. గంగపుత్రులంతా ఐక్యంగా ఉంటే.. హక్కులను సాధించుకోవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పండిస్తే ఆదాయం.. తింటే ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.