ETV Bharat / state

ఎంపీ రంజిత్​ రెడ్డి దాతృత్వం.. పేదలకు సాయం

author img

By

Published : Apr 27, 2020, 6:54 PM IST

చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్‌ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట్‌, కొండాపూర్ డివిజన్లలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.

chevella mp ranjith reddy distributed groceries to needy
చేవెళ్లలో సరుకుల పంపిణీ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుపేదలకు సరుకులు అందజేశారు.

కరోనాను అరికట్టేందుకు ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని ఎంపీ సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని, బయటకు వెళ్లిన వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుపేదలకు సరుకులు అందజేశారు.

కరోనాను అరికట్టేందుకు ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని ఎంపీ సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని, బయటకు వెళ్లిన వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.