ETV Bharat / state

రెండు వందల ఎకరాల పంటనష్టం - రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం భారీ వర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో సుమారు రెండు వందల ఎకరాల పంట నీట మునిగింది.

రెండు వందల ఎకరాల పంటనష్టం
author img

By

Published : Oct 30, 2019, 8:16 PM IST


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. రుద్రంగి మండలం మానాలలో సుమారు రెండు వందల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షంతో వాగులన్నీ పొంగిపొర్లాయి. చందుర్తి మండలం మర్రిగడ్డలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది.

రెండు వందల ఎకరాల పంటనష్టం

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. రుద్రంగి మండలం మానాలలో సుమారు రెండు వందల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షంతో వాగులన్నీ పొంగిపొర్లాయి. చందుర్తి మండలం మర్రిగడ్డలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది.

రెండు వందల ఎకరాల పంటనష్టం

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.