ETV Bharat / state

విద్యుదాఘాతంతో వానరం మృతి

కిచకిచమని పాడుతూ... ఆనందంగా ఎగురుతూ జనారణ్యంలోకి వచ్చిందో వానరం. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి స్తంభంపైనే ప్రాణాలు విడిచింది.

author img

By

Published : Jul 30, 2019, 7:44 PM IST

విద్యుదాఘాతంతో వానరం మృతి

అరణ్యంలో నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ వానరం ప్రమాదవశాత్తు మృత్యవాతపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలోని శివనగర్ భవనం పైనుంచి చెట్టుపైకి దూకేందుకు ప్రయత్నించింది. దురదృష్టవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు ఆనుకొని ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరారు.

విద్యుదాఘాతంతో వానరం మృతి

ఇవీ చూడండి: ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: జీవన్​రెడ్డి

అరణ్యంలో నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ వానరం ప్రమాదవశాత్తు మృత్యవాతపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలోని శివనగర్ భవనం పైనుంచి చెట్టుపైకి దూకేందుకు ప్రయత్నించింది. దురదృష్టవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు ఆనుకొని ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరారు.

విద్యుదాఘాతంతో వానరం మృతి

ఇవీ చూడండి: ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: జీవన్​రెడ్డి

Intro:TG_KRN_63_30_SRCL_VIDYUTH_TEEGALU_THAGILI_VANARAM_MRUTHI_AV_G1_TS10040

( )అరణ్యం లో నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ వానరం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ స్తంభం పైనే మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వనం లో నుంచి వచ్చిన కోతులు సిరిసిల్ల పట్టణంలోని శివ నగర్ లో తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ వానరం(కోతి) వర్షంలో ఓ భవనం నుంచి పక్కనే ఉన్న చెట్టు పైకి దూకే క్రమంలో విద్యుత్ తీగలు తగిలాయి. వెంటనే కరెంట్ షాక్ తో కోతి విద్యుత్ స్తంభం పైన మృతి చెందింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు అయ్యో పాపం అంటూ చర్చించుకున్నారు. విద్యుత్ వైర్ లకు చెట్ల కొమ్మలు ఆనుకొని ఉన్నాయని అధికారులు స్పందించి వాటిని తొలగించాలని స్థానికులు కోరారు.


Body:srcl


Conclusion:అరణ్యం లో నుంచి జనారణ్యంలోకి వచ్చిన వానరం ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.