ETV Bharat / state

ktr: అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి కేటీఆర్ - తెలంగాణ వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్​లో గల అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. కలెక్టరెట్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో పర్యటించారు.

minister ktr, telangana formtion day
మంత్రి కేటీఆర్, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
author img

By

Published : Jun 2, 2021, 1:08 PM IST

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్​లో జాతీయ జెండాను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తొలుత పాత బస్టాండ్​లో గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టణంలో పర్యటించారు.

జిల్లాలోని ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. కలెక్టరేట్ ఎదుట వాహనాలు నిలిపివేయడంతో ప్రయాణికులు సుమారు అరగంటపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్​లో జాతీయ జెండాను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తొలుత పాత బస్టాండ్​లో గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టణంలో పర్యటించారు.

జిల్లాలోని ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. కలెక్టరేట్ ఎదుట వాహనాలు నిలిపివేయడంతో ప్రయాణికులు సుమారు అరగంటపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి: KCR: గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్​ నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.