ETV Bharat / state

రాజన్న సిరిసిల్లాలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

author img

By

Published : Jul 16, 2019, 9:54 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

రాజన్న సిరిసిల్లాలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

గురుపౌర్ణమి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాబాకు పాలాభిషేకం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్లాలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

గురుపౌర్ణమి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాబాకు పాలాభిషేకం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్లాలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.