ETV Bharat / state

రాజన్న కోడెలకు రామడుగు నుంచి పశుగ్రాసం

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలానికి చెందిన రైతులు తమ వద్ద నిల్వ ఉన్న పశుగ్రాసాన్ని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెల కోసం పంపుతున్నారు.

author img

By

Published : May 3, 2020, 2:39 PM IST

fadder for Sri Raja Rajeshwara temple calves from karimnagar
రాజన్న కోడెలకు రామడుగు నుంచి పశుగ్రాసం

లాక్​డౌన్​ వల్ల పశువులు ఆకలితో అలమటించకుండా దాతలు సాయం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలకు కరీంనగర్​ జిల్లా రామడుగు రైతులు పశుగ్రాసాన్ని పంపించారు.

యంత్రాలతో వరికోతలు పూర్తైనందున గ్రామాల్లోని రైతులంతా కలిసి నిర్ణయం తీసుకుని ట్రాక్టర్లతో పశుగ్రాసాన్ని తరలిస్తున్నారు. ఈరోజు కరీంనగర్​ జిల్లాలోని పందికుంటపల్లి సర్పంచ్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు ట్రాక్టర్లలో పశుగ్రాసాన్ని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి పంపించారు.

లాక్​డౌన్​ వల్ల పశువులు ఆకలితో అలమటించకుండా దాతలు సాయం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలకు కరీంనగర్​ జిల్లా రామడుగు రైతులు పశుగ్రాసాన్ని పంపించారు.

యంత్రాలతో వరికోతలు పూర్తైనందున గ్రామాల్లోని రైతులంతా కలిసి నిర్ణయం తీసుకుని ట్రాక్టర్లతో పశుగ్రాసాన్ని తరలిస్తున్నారు. ఈరోజు కరీంనగర్​ జిల్లాలోని పందికుంటపల్లి సర్పంచ్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు ట్రాక్టర్లలో పశుగ్రాసాన్ని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి పంపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.