ETV Bharat / state

"మంకీ ఫుడ్​ కోర్టు'తో కోతుల బెడద తప్పుతుంది" - chief minister osd priyanka vargis visited monkey food court in sircilla district

కోతులు గ్రామాల్లోకి రాకుండా మంకీ ఫుడ్​ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం ఓఎస్​డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో ఆమె పర్యటించారు.

chief minister osd priyanka vargis visited monkey food court in sircilla district
'మంకీ ఫుడ్​ కోర్టుతో కోతుల బెడద తప్పుతుంది'
author img

By

Published : Jun 4, 2020, 12:22 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో సీఎం ఓఎస్​డీ ప్రియాంక వర్గీస్ పర్యటించారు. మండేపల్లిలోని రెండు పడక గదుల నిర్మాణాన్ని, కజ్బెకట్కూర్​లోని మంకీ ఫుడ్ కోర్టును సందర్శించారు. మంకీ ఫుడ్​ కోర్టులో నాటిన జామ, ఉసిరి, బొప్పాయి, అల్లనేరెడు మొక్కలను పరిశీలించారు. కొన్ని మొక్కలు ఫలాలనందించడం చూసి అధికారులను అభినందించారు.

మంకీ ఫుడ్​ కోర్డు ద్వారా ప్రజలకు కోతుల బెడద తప్పుతుందని ప్రియాంక తెలిపారు. కజ్బేకట్కూరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామ పంచాయతీలో మంకీ ఫుడ్​ కోర్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో సీఎం ఓఎస్​డీ ప్రియాంక వర్గీస్ పర్యటించారు. మండేపల్లిలోని రెండు పడక గదుల నిర్మాణాన్ని, కజ్బెకట్కూర్​లోని మంకీ ఫుడ్ కోర్టును సందర్శించారు. మంకీ ఫుడ్​ కోర్టులో నాటిన జామ, ఉసిరి, బొప్పాయి, అల్లనేరెడు మొక్కలను పరిశీలించారు. కొన్ని మొక్కలు ఫలాలనందించడం చూసి అధికారులను అభినందించారు.

మంకీ ఫుడ్​ కోర్డు ద్వారా ప్రజలకు కోతుల బెడద తప్పుతుందని ప్రియాంక తెలిపారు. కజ్బేకట్కూరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామ పంచాయతీలో మంకీ ఫుడ్​ కోర్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.