ETV Bharat / state

'మా భూములిచ్చాం.. మీరు ఉద్యోగాలివ్వండి'

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్​ఎఫ్​సీఎల్​ ఎరువుల కర్మాగారం ఎదుట సమీప గ్రామ ప్రజలు ధర్నా చేపట్టారు. పరిశ్రమ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు ఉద్యోగాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Oct 30, 2019, 1:07 PM IST

భూములిచ్చాం... ఉద్యోగాలివ్వండి

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారం నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని సమీప లక్ష్మీపురం, వీర్లపల్లి గ్రామాల నిర్వాసితులు కర్మాగారం ఎదుట ధర్నా నిర్వహించారు. రామగుండం ఆర్ఎఫ్​సీఎల్ ఎరువుల కర్మాగారం.. అవసరాల నిమిత్తం 1991లో లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమారు రెండు వందల ఎకరాల భూమిని తీసుకుందని.. ఆ సమయంలో నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఎరువుల కర్మాగారం మూత పడిందని తిరిగి ఆర్ఎఫ్​సీఎల్ పేరుతో ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న క్రమంలో కనీసం తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సమీప గ్రామాల భూ నిర్వాసితుల కుటుంబాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎరువుల కర్మాగారంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

భూములిచ్చాం... ఉద్యోగాలివ్వండి

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారం నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని సమీప లక్ష్మీపురం, వీర్లపల్లి గ్రామాల నిర్వాసితులు కర్మాగారం ఎదుట ధర్నా నిర్వహించారు. రామగుండం ఆర్ఎఫ్​సీఎల్ ఎరువుల కర్మాగారం.. అవసరాల నిమిత్తం 1991లో లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమారు రెండు వందల ఎకరాల భూమిని తీసుకుందని.. ఆ సమయంలో నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఎరువుల కర్మాగారం మూత పడిందని తిరిగి ఆర్ఎఫ్​సీఎల్ పేరుతో ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న క్రమంలో కనీసం తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సమీప గ్రామాల భూ నిర్వాసితుల కుటుంబాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎరువుల కర్మాగారంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

భూములిచ్చాం... ఉద్యోగాలివ్వండి

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

Intro:FILENAME: TG_KRN_31_30_FCI_EDHUTA_BUNIRAVASULA_DHARNA_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
note సార్ కు సంబంధించిన విజువల్స్ ఎఫ్.టి.పి లో పంపించాము.

యాంకర్ : రామగుండం ఎరువుల కర్మాగారం లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని సమీప గ్రామాల లక్ష్మీపురం వీర్లపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులు రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం విధులకు వెళ్లి కార్మికులు అడ్డుకుని నిరసన చేపట్టారు ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం ఆర్ ఎఫ్ సి ఎల్ ఎరువుల కర్మాగారం తమ అవసరాల నిమిత్తం 91లో లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమారు రెండు వందల ఎకరాల భూమిని తీసుకుంది ఆ సమయంలో నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆ తర్వాత కాలంలో ఎరువుల కర్మాగారం మూత పడిందని తిరిగి ఆర్ ఎఫ్ సిఎల్ పేరుతో తిరిగి ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న క్రమంలో కనీసం భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని సమీప గ్రామాల భూ నిర్వాసితుల కుటుంబాలకు ఇప్పటికైనా ఎరువుల కర్మాగారంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎరువుల కర్మాగారం ప్రధాన గేటు ఎదుట సుమారు మూడు గంటల పాటు జరిగిన ధర్నాలో కార్మికులు ఎరువుల కర్మాగారం లోకి వెళ్ళ కుండా అడ్డుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా గా ఆర్ ఎఫ్ సి ఎల్ నిర్మాణం కొరకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ లో భూములు కోల్పోయిన వారికి ఉపాధి కల్పిస్తామని అధికారులు అంగీకరించి తీరా ఇప్పుడు భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే యాజమాన్యం నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లేదంటే ఆందోళన చేసిన తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సమీప గ్రామాల భూ నిర్వాసితులు పేర్కొన్నారు
బైట్: 1). మాధవరావు, మాజీ సర్పంచ్ లక్ష్మీపురం


Body:gghhh


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.