ETV Bharat / state

స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకుంటోన్న ప్రజలు

author img

By

Published : May 6, 2021, 12:54 PM IST

కరోనా దృష్ట్యా.. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 12వ డివిజన్​లోని ప్రజలు​.. స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. ప్రజలంతా కొవిడ్​ నియమాలను పాటించాలని కార్పొరేటర్ రజిత కోరారు.

self lockdown
self lockdown

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో.. రోజురోజుకు పెరుగుతోన్న కొవిడ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా 12వ డివిజన్​లోని విట్టల్ నగర్ వాసులు.. స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. లాక్ డౌన్ నియమాలను పాటిస్తామంటూ.. కార్పొరేటర్ రజిత స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.

ప్రజల సంక్షేమం దృష్ట్యా.. వారం రోజుల పాటు లాక్​ డౌన్​ నిర్ణయం తీసుకున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకుని ఉంటాయన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో.. రోజురోజుకు పెరుగుతోన్న కొవిడ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా 12వ డివిజన్​లోని విట్టల్ నగర్ వాసులు.. స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. లాక్ డౌన్ నియమాలను పాటిస్తామంటూ.. కార్పొరేటర్ రజిత స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.

ప్రజల సంక్షేమం దృష్ట్యా.. వారం రోజుల పాటు లాక్​ డౌన్​ నిర్ణయం తీసుకున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకుని ఉంటాయన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఇదీ చదవండి: బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో 8 మంది కొవిడ్ రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.