ETV Bharat / state

'అపోహలు వీడి.. ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలి' - peddapalli mla took corona vaccine

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి కరోనా టీకా తీసుకున్నారు. అపోహలను వీడి ప్రజలంతా వ్యాక్సిన్​ వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

peddapalli mla has taken corona vaccination
టీకా తీసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే
author img

By

Published : Mar 31, 2021, 1:51 PM IST

కరోనా వ్యాక్సిన్​పై ఉన్న అపోహలను వీడి.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కొవిడ్​ టీకా తీసుకున్నారు. వైరస్​ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్​పై ఉన్న అపోహలను వీడి.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కొవిడ్​ టీకా తీసుకున్నారు. వైరస్​ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రైతుల వల్లే ఆర్థిక వ్యవస్థ కొంతైనా నిలబడగలిగింది: ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.