ETV Bharat / state

2 వేల మంది విద్యార్థులతో కలరియపట్టు ప్రదర్శన - పెద్దపెల్లి  పోలీస్ పెరేడ్  మైదానం

పెద్దపల్లి జిల్లా విద్యార్థులకు కేరళకు చెందిన కలరియపట్టు శిక్షణ ఇస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్​ పెరేడ్​ మైదానంలో రెండు వేల మంది విద్యార్థులు కలరియపట్టు ప్రదర్శన చేశారు.

2 వేల మంది విద్యార్థులతో కలరియపట్టు ప్రదర్శన
2 వేల మంది విద్యార్థులతో కలరియపట్టు ప్రదర్శన
author img

By

Published : Jan 27, 2020, 12:29 PM IST

2 వేల మంది విద్యార్థులతో కలరియపట్టు ప్రదర్శన
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపెల్లి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కలరియపట్టు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన అతి ప్రాచీనమైన కలరియపట్టు శిక్షణ పెద్దపెల్లి జిల్లా విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఆత్మరక్షణలో దోహదపడే ఈ ప్రదర్శన పట్ల విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రెండు వేల మంది విద్యార్థులతో ఆదివారం నాడు కలరియపట్టు ప్రదర్శన నిర్వహించారు. ఈ శిక్షణను కలెక్టర్ శ్రీ దేవసేనతో పాటు ప్రజలు, పోలీసు అధికారులు ఆనందంగా వీక్షించారు.

ఇవీ చూడండి: అయిజ పీఠం తెరాసకే! ఏఐఎఫ్​బీ మద్దతు

2 వేల మంది విద్యార్థులతో కలరియపట్టు ప్రదర్శన
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపెల్లి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కలరియపట్టు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన అతి ప్రాచీనమైన కలరియపట్టు శిక్షణ పెద్దపెల్లి జిల్లా విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఆత్మరక్షణలో దోహదపడే ఈ ప్రదర్శన పట్ల విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రెండు వేల మంది విద్యార్థులతో ఆదివారం నాడు కలరియపట్టు ప్రదర్శన నిర్వహించారు. ఈ శిక్షణను కలెక్టర్ శ్రీ దేవసేనతో పాటు ప్రజలు, పోలీసు అధికారులు ఆనందంగా వీక్షించారు.

ఇవీ చూడండి: అయిజ పీఠం తెరాసకే! ఏఐఎఫ్​బీ మద్దతు

Intro:ఫైల్: TG_KRN_42_26_AAKATTUKUNNA KALARI PRADARSHANA_AV_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద పెళ్లి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కలరిపట్టు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన అతి ప్రాచీనమైన కలరిపట్టు శిక్షణ పెద్దపెల్లి జిల్లా విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఆత్మరక్షణలో దోహదపడే కలరిపట్టు ప్రదర్శన పట్ల విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రెండు వేల మంది విద్యార్థులతో ఈరోజు కలరిపట్టు ప్రదర్శన నిర్వహించారు. కలరిపట్టు ప్రదర్శనను కలెక్టర్ శ్రీ దేవసేన తో పాటు ప్రజలు, పోలీసు అధికారులు ఆనందంగా వీక్షించారు.


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.