ETV Bharat / state

భవిష్యత్​లో తెలంగాణలోనూ పాగా వేస్తాం: కె.లక్ష్మణ్​ - BJP

నిజామాబాద్​ లోక్​సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ను గెలిపించినందుకు ఆ పార్టీ ఆధ్వర్యంలో కమలవిజయ కృతజ్ఞత యాత్ర నిర్వహించారు.

భవిష్యత్​లో భాజపా తప్పక అధికారంలోకి వస్తుంది : కె.లక్ష్మణ్
author img

By

Published : Jun 3, 2019, 11:53 PM IST

Updated : Jun 4, 2019, 12:19 AM IST

ఎంపీగా ఐదేళ్లు కవిత చేసిన అభివృద్ధి శూన్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉత్తర తెలంగాణ ప్రజలు... భాజపాకు అవకాశం కల్పించారని తెలిపారు. భవిష్యత్​లో భాజపా తప్పక అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన అర్వింద్​కు లక్ష్మణ్​తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

నిజామాబాద్​లో భాజపా ఆధ్వర్యంలో కమలవిజయ కృతజ్ఞత యాత్ర

ఇవీ చూడండి : 'రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరితేనే అసలు విజయం'

ఎంపీగా ఐదేళ్లు కవిత చేసిన అభివృద్ధి శూన్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉత్తర తెలంగాణ ప్రజలు... భాజపాకు అవకాశం కల్పించారని తెలిపారు. భవిష్యత్​లో భాజపా తప్పక అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన అర్వింద్​కు లక్ష్మణ్​తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

నిజామాబాద్​లో భాజపా ఆధ్వర్యంలో కమలవిజయ కృతజ్ఞత యాత్ర

ఇవీ చూడండి : 'రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరితేనే అసలు విజయం'

sample description
Last Updated : Jun 4, 2019, 12:19 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.