నిజామాబాద్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ను కలిసేందుకు అక్కిడికి వచ్చిన వారిలో ముగ్గురు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: భారీ డిస్కౌంట్లకు స్విగ్గీ, జొమాటో గుడ్బై