ETV Bharat / state

ఆర్మూర్  పురపోరులో భాజపా జెండా ఎగురవేస్తాం: ధర్మపురి అర్వింద్ - Narendramodi

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల మళ్లీ  భాజపా అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఓ పంక్షన్​హాల్​లో అభినందన సభకు ఆయన హాజరయ్యారు.

ఆర్ముర్ పురపోరులో భాజపా జెండా ఎగురవేస్తాం
author img

By

Published : Jun 22, 2019, 10:49 PM IST

దేశంలో మోదీ హవా కొనసాగుతోందని నిజామాబాద్​ ఎంపీ దర్మపురి అర్వింద్ అన్నారు. బలమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడిందని ఇది దేశ భవితకు మంచిదని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నిరుపేదలకు అందాల్సిన వైద్యం రాష్ట్ర నాయకుల నిర్లక్ష్యం కారణంగా అందడం లేదని విమర్శించారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీటీసీ, సర్పంచ్​లను సన్మానించారు. జగిత్యాల జిల్లా నుంచి పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. వచ్చే పురపాలక ఎన్నికలలో ఆర్మూర్​లో భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్మూర్ పురపోరులో భాజపా జెండా ఎగురవేస్తాం

ఇవీచూడండి: కాంగ్రెస్​ హయాంలోనే ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం

దేశంలో మోదీ హవా కొనసాగుతోందని నిజామాబాద్​ ఎంపీ దర్మపురి అర్వింద్ అన్నారు. బలమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడిందని ఇది దేశ భవితకు మంచిదని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నిరుపేదలకు అందాల్సిన వైద్యం రాష్ట్ర నాయకుల నిర్లక్ష్యం కారణంగా అందడం లేదని విమర్శించారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీటీసీ, సర్పంచ్​లను సన్మానించారు. జగిత్యాల జిల్లా నుంచి పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. వచ్చే పురపాలక ఎన్నికలలో ఆర్మూర్​లో భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్మూర్ పురపోరులో భాజపా జెండా ఎగురవేస్తాం

ఇవీచూడండి: కాంగ్రెస్​ హయాంలోనే ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం

Intro:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల మళ్లీ బిజేపి పార్టీ అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం పెర్కిట్ యమ్ ఆర్ గార్డెన్ లో బిజెపి పార్టీ అభినందన సభ కు ఆయన హాజరయ్యారు



Body:బైట్:
1)నిజామాబాద్ ఎంపీ అర్వింద్


Conclusion:దేశంలో మోదీ హవా కొనసాగుతుందని బలమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడిందని ఇది దేశ భవితకు మంచిదని ఆయన పేర్కొన్నారు.... రాష్ట్రానికి పట్టిన శని సీఎం కేసీఆర్ అని ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నిరు పేదలకు అందాల్సిన వైద్యం రాష్ట్ర నాయకుల నిర్లక్ష్యం కారణంగా అందడం లేదని విమర్శించారు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి కమిషన్ వచ్చే పనులు మాత్రమే చేపట్టడం సరికాదని విమర్శించారు. ..బీజేపీ పార్టీ తరపున ఎన్నికైన ఎంపిటి , సర్పంచ్ లను ఆయన సన్మానించారు జగిత్యాల జిల్లా నుంచి పలువురు బీజేపీ పార్టీ లో చేరారు.. వచ్చే పురపాలక ఎన్నికలలో ఆర్మూర్ లో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని ఆయన తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.