ETV Bharat / state

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నూతన ఎస్​ఈగా సుశీల్ కుమార్ - sriram sagar project in nizamabad district

నిజామాబాద్​ జిల్లా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నూతన ఎస్​ఈగా సుశీల్ కుమార్​ బాధ్యతలు స్వీకరించారు. ప్రాజెక్టును సందర్శించి పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

susheel kumar is appointed as new se of sriram sagar project in nizamabad district
శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నూతన ఎస్​ఈగా సుశీల్ కుమార్
author img

By

Published : Aug 24, 2020, 5:34 PM IST

ఎగువ నుంచి శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు వరద వచ్చే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉన్నామని ఎస్సారెస్పీ నూతన ఎస్​ఈ సుశీల్ కుమార్ తెలిపారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ఎస్సారెస్పీ గురించి పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1088.50 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి మట్టానికి మరో రెండడుగల దూరంలో ఉండటం వల్ల ఎగువ నుంచి వరద వస్తే.. గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్​ఈ సుశీల్ కుమార్ తెలిపారు.

ఎగువ నుంచి శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు వరద వచ్చే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉన్నామని ఎస్సారెస్పీ నూతన ఎస్​ఈ సుశీల్ కుమార్ తెలిపారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ఎస్సారెస్పీ గురించి పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1088.50 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి మట్టానికి మరో రెండడుగల దూరంలో ఉండటం వల్ల ఎగువ నుంచి వరద వస్తే.. గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్​ఈ సుశీల్ కుమార్ తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.