ETV Bharat / state

శ్రీ నాందేవ్ మహారాజ్ పుణ్యతిథి శోభాయాత్ర - SRI NAMDEV MAHARAJ SHOBHAYATHRA

నిజామాబాద్ జిల్లా బోధన్​ళో శ్రీ నాందేవ్ మహారాజ్ పుణ్యతిథి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.

శ్రీ నాందేవ్ మహారాజ్ పుణ్యతిథి శోభాయాత్ర
author img

By

Published : Jul 30, 2019, 1:18 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి శోభాయాత్ర ఘనంగా సాగింది. పట్టణంలోని శ్రీ నగరేశ్వర మందిరం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర హనుమాన్ మందిరం, పాత బస్టాండు, అంబేడ్కర్ చౌరస్తా మీదుగా శ్రీ చక్రేశ్వర శివ మందిరం వరకు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

శ్రీ నాందేవ్ మహారాజ్ పుణ్యతిథి శోభాయాత్ర

ఇవీ చూడండి: తాగిన మత్తులో ఎస్సైకి ముద్దిచ్చాడు... అరెస్ట్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి శోభాయాత్ర ఘనంగా సాగింది. పట్టణంలోని శ్రీ నగరేశ్వర మందిరం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర హనుమాన్ మందిరం, పాత బస్టాండు, అంబేడ్కర్ చౌరస్తా మీదుగా శ్రీ చక్రేశ్వర శివ మందిరం వరకు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

శ్రీ నాందేవ్ మహారాజ్ పుణ్యతిథి శోభాయాత్ర

ఇవీ చూడండి: తాగిన మత్తులో ఎస్సైకి ముద్దిచ్చాడు... అరెస్ట్

Intro:శివ ప్రసాద్
9030175921
TG_NZB_04_30_NAAMDEV_MAHARAJ_PUNYATHITI_SHOBHAYAATRA_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ నగరేశ్వర మందిరం నుండి ప్రారంభం అయిన శోభాయాత్ర హనుమాన్ మందిరం, పాత బస్ స్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా శ్రీ చక్రేశ్వర శివ మందిరం వరకు నిర్వహించారు. అనంతరం మందిరంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ నాగార్జున గౌడ్, శ్రీ చక్రేశ్వర శివాలయం ఛైర్మన్ సూర్య ప్రకాష్ మరియు మేరు సంఘం సభ్యులు పాల్గొన్నారు.


Body:శివ ప్రసాద్
9030175921
TG_NZB_04_30_NAAMDEV_MAHARAJ_PUNYATHITI_SHOBHAYAATRA_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ నగరేశ్వర మందిరం నుండి ప్రారంభం అయిన శోభాయాత్ర హనుమాన్ మందిరం, పాత బస్ స్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా శ్రీ చక్రేశ్వర శివ మందిరం వరకు నిర్వహించారు. అనంతరం మందిరంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ నాగార్జున గౌడ్, శ్రీ చక్రేశ్వర శివాలయం ఛైర్మన్ సూర్య ప్రకాష్ మరియు మేరు సంఘం సభ్యులు పాల్గొన్నారు.


Conclusion:శివ ప్రసాద్
9030175921
TG_NZB_04_30_NAAMDEV_MAHARAJ_PUNYATHITI_SHOBHAYAATRA_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ నగరేశ్వర మందిరం నుండి ప్రారంభం అయిన శోభాయాత్ర హనుమాన్ మందిరం, పాత బస్ స్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా శ్రీ చక్రేశ్వర శివ మందిరం వరకు నిర్వహించారు. అనంతరం మందిరంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ నాగార్జున గౌడ్, శ్రీ చక్రేశ్వర శివాలయం ఛైర్మన్ సూర్య ప్రకాష్ మరియు మేరు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.