ETV Bharat / state

రాష్ట్రాన్ని హరిత తెలంగాణాగా మార్చాలి: ఏసీపీ జయపాల్​ రెడ్డి - nizamabad district latest news

రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలని బోధన్​ ఏసీపీ జయపాల్​ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచాలని కోరారు. బోధన్​ పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఆయన మొక్కలు నాటారు.

రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలి: ఏసీపీ జయపాల్​ రెడ్డి
రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలి: ఏసీపీ జయపాల్​ రెడ్డి
author img

By

Published : Jun 25, 2020, 7:32 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్​లో ఏసీపీ జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో హరితహారంలో భాగంగా గురువారం మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు.

ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచాలని ఏసీపీ జయపాల్​ రెడ్డి కోరారు. మొక్కలు పెంచి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పల్లె రాకేశ్, రూరల్ సీఐ రవీంద్ర నాయక్ పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్​లో ఏసీపీ జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో హరితహారంలో భాగంగా గురువారం మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు.

ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచాలని ఏసీపీ జయపాల్​ రెడ్డి కోరారు. మొక్కలు పెంచి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పల్లె రాకేశ్, రూరల్ సీఐ రవీంద్ర నాయక్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.