ETV Bharat / state

అటవీ భూముల జోళికెళ్తే కేసులే... - అడవి జోళికెళ్తే కేసులే....

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ పోడు భూముల వివాదం రాజుకుంటోంది. హక్కుల కోసం గిరిజనులు పట్టు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కుమురం భీం జిల్లాలో అటవీ శాఖ అధికారుల ఘటన మరకముందే... నిజామాబాద్​ జిల్లాలో ఇనాయత్​నగర్​లో రైతులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అడవి భూముల జోళికెళ్తే కేసులే....
author img

By

Published : Jul 17, 2019, 4:38 PM IST

నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లి మండలం ఇనాయత్ నగర్​లో పోడు భూముల వివాదం రాజుకుంది. గ్రామంలోని 111 సర్వే నంబర్​లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు రాగా.. గ్రామస్థులు అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సహకారంతో అటవీ భూముల్లో రైతులు నాటిన మొక్కజొన్న, సోయా పంటలను ట్రాక్టర్లతో దున్నేసి మొక్కలు నాటారు. సర్వే నెం.111లోని 45ఎకరాల్లో దశాబ్దాలుగా గిరిజనులు వివిధ ఆరుతడి పంటలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటుతున్నామని అటవీ అధికారులు వెల్లడించారు.

అటవీ భూముల జోళికెళ్తే కేసులే....

ఇవీచూడండి: 'పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి'

నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లి మండలం ఇనాయత్ నగర్​లో పోడు భూముల వివాదం రాజుకుంది. గ్రామంలోని 111 సర్వే నంబర్​లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు రాగా.. గ్రామస్థులు అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సహకారంతో అటవీ భూముల్లో రైతులు నాటిన మొక్కజొన్న, సోయా పంటలను ట్రాక్టర్లతో దున్నేసి మొక్కలు నాటారు. సర్వే నెం.111లోని 45ఎకరాల్లో దశాబ్దాలుగా గిరిజనులు వివిధ ఆరుతడి పంటలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటుతున్నామని అటవీ అధికారులు వెల్లడించారు.

అటవీ భూముల జోళికెళ్తే కేసులే....

ఇవీచూడండి: 'పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి'

Intro:tg_nzb_11_28_nzb.r_congress_pracharam_avb_c11
( ). నిజాంబాద్ గ్రామీణ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి డిచ్ పల్లి మండలం లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లోని ధర్మారం b, బర్దిపూర్, ఆరేపల్లి తదితర గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రజలు ఐదు సంవత్సరాలు పాలించమని అధికారం ఇస్తే అది కూడా పూర్తి కాకుండా 4 సంవత్సరాల 3 నెలలకే ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఇప్పుడు మళ్లీ అధికారం అడుగుతున్నాడని కానీ మళ్లీ అధికారం కట్టబెడితే ప్రజలకు చేయబోయే హామీలను చెప్పే పరిస్థితిలో లేడని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మహిళా సంఘానికి ఒక్క లక్ష రూపాయల వాటితో పాటు వడ్డీలేని రుణాన్ని ఇస్తామని ప్రతి కుటుంబానికి ఆరు గ్యాస్సిలెండర్ల తో పాటు ధనవంతులు తినే సన్న బియ్యం, 9 రకాల వంట సామాగ్రి ఇస్తామని మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు
byte. భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి


Body:నిజామాబాదు గ్రామీణం


Conclusion:నిజమాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.