ETV Bharat / state

డిచ్​పల్లిలో కంటైనర్​ను ఢీ కొట్టిన డీసీఎం... ఇద్దరు మృతి

author img

By

Published : Dec 19, 2019, 1:58 PM IST

కంటైనర్​ను.. డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడం వల్ల ... ఇద్దరు ప్రమాద స్థలిలోనే మృతిచెందిన ఘటన డిచ్​పల్లి మండలం సాంపల్లిలో జరిగింది.

road accident in dichpally nizamabad district two people died
డిచ్​పల్లిలో కంటైనర్​ను ఢీ కొట్టిన డీసీఎం... ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం సాంపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్​రు డీసీఎం వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం... కాళేశ్వరం ప్యాకేజ్​లో భాగంగా భారీ పైపులను తీసుకువెళ్తున్న కంటైనర్​ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డీసీఎం నుజ్జునుజ్జయింది.

డీసీఎం డ్రైవర్ షేక్ కరీం, క్లీనర్ ముజాహిద్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి రమేష్​ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్​లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డిచ్​పల్లిలో కంటైనర్​ను ఢీ కొట్టిన డీసీఎం... ఇద్దరు మృతి

ఇదీ చూడండి: ఔటర్​ రింగ్​రోడ్డుపై ప్రమాదం... 9 మందికి గాయాలు

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం సాంపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్​రు డీసీఎం వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం... కాళేశ్వరం ప్యాకేజ్​లో భాగంగా భారీ పైపులను తీసుకువెళ్తున్న కంటైనర్​ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డీసీఎం నుజ్జునుజ్జయింది.

డీసీఎం డ్రైవర్ షేక్ కరీం, క్లీనర్ ముజాహిద్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి రమేష్​ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్​లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డిచ్​పల్లిలో కంటైనర్​ను ఢీ కొట్టిన డీసీఎం... ఇద్దరు మృతి

ఇదీ చూడండి: ఔటర్​ రింగ్​రోడ్డుపై ప్రమాదం... 9 మందికి గాయాలు

tg_nzb_01_19_accident_av_ts10108_ts10123 Nzb u ramakrishna 8106998398... నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోనీ సాంపల్లి జాతీయ రహదరిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కామారెడ్డి నుండి ఆర్మూర్ కు కోళ్ల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాన్ ముందు ఉన్న లారీని ఢీ కొట్టింది దీంట్లో డీసీఎం డ్రైవర్ కరీం, క్లీనర్ ముజాహిద్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా ఉన్న లారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు, చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చారికి తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.