ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

నిజామాబాద్​ జిల్లా సాటపూర్​ గేట్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలి డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

road accident and one died in nizamabad district
డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
author img

By

Published : Jul 5, 2020, 9:00 AM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్ నుంచి బోధన్ వైపు కారులో వెళ్తుండగా సాటపూర్ గేట్ వద్దకు రాగానే టైర్ పేలి డివైడర్​ను ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపే అర్బాస్ (21) మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్ నుంచి బోధన్ వైపు కారులో వెళ్తుండగా సాటపూర్ గేట్ వద్దకు రాగానే టైర్ పేలి డివైడర్​ను ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపే అర్బాస్ (21) మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: కడుపునొప్పి భరించలేక ఇంజినీరింగ్​ విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.