ETV Bharat / state

కలెక్టరేట్​ వద్ద విశ్రాంత ఉద్యోగుల ధర్నా

విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తోందంటూ కలెక్టరేట్​ ఎదుట ధర్నాకు దిగారు. 43 శాతం ఐఆర్​ ఇవ్వాలని, 70 ఏళ్లు పైబడిన పింఛన్​దారులకు 15 శాతం అదనపు పింఛన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jul 26, 2019, 5:42 PM IST

కలెక్టరేట్​ వద్ద విశ్రాంత ఉద్యోగుల ధర్నా

నిజామాబాద్​ కలెక్టరేట్​ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేపట్టారు. చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 43 శాతం ఐఆర్​ ఇవ్వాలని, 70 సంవత్సరాలు దాటిన పింఛన్​దారులకు 15 శాతం అదనపు పింఛన్​ మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.

కలెక్టరేట్​ వద్ద విశ్రాంత ఉద్యోగుల ధర్నా

ఇవీ చూడండి: అనామిక కుటుంబానికి అఖిలపక్ష నేతల ఆర్థికసాయం

నిజామాబాద్​ కలెక్టరేట్​ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేపట్టారు. చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 43 శాతం ఐఆర్​ ఇవ్వాలని, 70 సంవత్సరాలు దాటిన పింఛన్​దారులకు 15 శాతం అదనపు పింఛన్​ మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.

కలెక్టరేట్​ వద్ద విశ్రాంత ఉద్యోగుల ధర్నా

ఇవీ చూడండి: అనామిక కుటుంబానికి అఖిలపక్ష నేతల ఆర్థికసాయం

Tg_nzb_04_26_dharna_avb_ts10123 (. )Nzb u ramakrishna. Cell::8106998398 దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేపట్టారు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ 43 శాతం ఇవ్వాలని. గత పిఆర్సి చేసిన సిఫార్సుల మేరకు 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పింఛను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వివక్షత చూపుతుందని అధికారంలోకి రాకముందు రిటైర్డ్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు..byte Byte...సాయిలు. విశ్రాంత ఉద్యోగి...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.