ETV Bharat / state

డ్రైవర్​ రాజేందర్​ మృతికి సంతాపంగా కార్మికుల ర్యాలీ

author img

By

Published : Nov 27, 2019, 8:59 PM IST

ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మికులు నినదించారు. బోధన్ డిపోకి చెందిన డ్రైవర్ రాజేందర్ మృతికి సంతాపంగా ఆర్టీసీ కార్మికులు ర్యాలీ చేశారు.

A rally of rtc workers in Bodhan nizamabad district
డ్రైవర్​ రాజేందర్​ మృతికి సంతాపంగా కార్మికుల ర్యాలీ

ఆర్టీసీ కార్మికుడి మృతికి సంతాపంగా నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. బోధన్​ డిపోకి చెందిన డ్రైవర్​ రాజేందర్​ మృతికి సంతాపంగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి డిపో వరకు ర్యాలీ చేశారు. కార్మికుడి మృతికి నివాళి అర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

డ్రైవర్​ రాజేందర్​ మృతికి సంతాపంగా కార్మికుల ర్యాలీ

ఇదీ చూడండి: వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!

ఆర్టీసీ కార్మికుడి మృతికి సంతాపంగా నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. బోధన్​ డిపోకి చెందిన డ్రైవర్​ రాజేందర్​ మృతికి సంతాపంగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి డిపో వరకు ర్యాలీ చేశారు. కార్మికుడి మృతికి నివాళి అర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

డ్రైవర్​ రాజేందర్​ మృతికి సంతాపంగా కార్మికుల ర్యాలీ

ఇదీ చూడండి: వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!

Intro:TG_NZB_12_27_KAARMIKUDIKI_NIVAALI_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో కి చెందిన డ్రైవర్ రాజేందర్ మృతికి సంతాపంగా ఆర్టీసీ కార్మికులు అంబేడ్కర్ చౌరస్తా నుండి డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. డిపో వద్ద చనిపోయిన డ్రైవర్ కు నివాళులు అర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులను విడులలోనికి తీసుకోవాలని వారు కోరారు.


Body:శివ


Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.