ETV Bharat / state

'పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి' - pattanapragathi in nizamabad

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. ఆర్మూర్ మున్సిపాలిటీలోని 2, 3, 4 వార్డులను పరిశీలించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

pattana pragathi program in armur
'పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి'
author img

By

Published : Feb 25, 2020, 4:32 PM IST

పట్టణ ప్రగతి కార్యక్రమం లక్ష్యం సాధించడంలో ప్రజలు అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి సూచించారు. ఆర్మూర్​ మున్సిపాలిటీల్లో అమలవుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

ప్రతి గ్రామంలో పల్లె ప్రగతిలో పారిశుద్ధ్య పనులు ఎలా జరిగాయయో అదేవిధంగా పట్టణ ప్రగతిలో కూడా జరుగుతాయని కలెక్టర్​ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ పండిత్ వినీత, మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మున్ను భాయ్, తదితరులు పాల్గొన్నారు.

'పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి'

ఇదీ చూడండి: 'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

పట్టణ ప్రగతి కార్యక్రమం లక్ష్యం సాధించడంలో ప్రజలు అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి సూచించారు. ఆర్మూర్​ మున్సిపాలిటీల్లో అమలవుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

ప్రతి గ్రామంలో పల్లె ప్రగతిలో పారిశుద్ధ్య పనులు ఎలా జరిగాయయో అదేవిధంగా పట్టణ ప్రగతిలో కూడా జరుగుతాయని కలెక్టర్​ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ పండిత్ వినీత, మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మున్ను భాయ్, తదితరులు పాల్గొన్నారు.

'పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి'

ఇదీ చూడండి: 'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.