దిల్లీలో రైతులకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్లో పాదయాత్ర నిర్వహించారు. అన్నదాతలకు సంఘీభావంగా దాస్నగర్ నుంచి యాత్ర కొనసాగింది.
నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. అన్నదాతలకు మద్దతుగా ఈ పాదయాత్ర చేశారు.
ఇదీ చూడండి: పంచాయతీ భవనం ముందు సర్పంచ్ ఆత్మహత్యాయత్నం