ETV Bharat / state

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన నిజామాబాద్​ మేయర్ - పట్టణంలో పర్యటించిన నిజామాబాద్​ మేయర్

రాబోయే వర్షాకాలం దృష్ట్యా నిజామాబాద్ మునిసిపాలిటీలోని పలు డివిజన్లలో మేయర్​ నీతూ కిరణ్​ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా, దోమలు పెరిగే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచించారు. రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్టు అమె తెలిపారు.

Nizamabad Mayor Nithu Kiran Tour In Town
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన నిజామాబాద్​ మేయర్
author img

By

Published : May 22, 2020, 12:09 AM IST

రాబోయే వర్షాకాలం దృష్ట్యా నిజామాబాద్​ మున్సిపాలిటీలోని పలు డివిజన్లలో మేయర్​ నీతూ కిరణ్​ పర్యటించారు. పట్టణ కేంద్రంలోని 11వ డివిజన్​లోని పెయింటర్స్​ కాలనీ, డ్రైవర్స్​ కాలనీ, సీఎం రోడ్​, 29వ డివిజన్​లోని అమన్​ నగర్​ తదితర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

మురికి కాలువల పూడిక తీసి మురుగు వల్ల దోమలు పెరగకుండా జాగ్రత్త పడుదామంటున్నారు. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్నీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాబోయే వర్షాకాలం దృష్ట్యా నిజామాబాద్​ మున్సిపాలిటీలోని పలు డివిజన్లలో మేయర్​ నీతూ కిరణ్​ పర్యటించారు. పట్టణ కేంద్రంలోని 11వ డివిజన్​లోని పెయింటర్స్​ కాలనీ, డ్రైవర్స్​ కాలనీ, సీఎం రోడ్​, 29వ డివిజన్​లోని అమన్​ నగర్​ తదితర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

మురికి కాలువల పూడిక తీసి మురుగు వల్ల దోమలు పెరగకుండా జాగ్రత్త పడుదామంటున్నారు. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్నీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి : 'కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పినా వైద్యం చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.