ETV Bharat / state

అంబులెన్స్​ను ప్రారంభించిన కలెక్టర్​

author img

By

Published : May 26, 2021, 10:59 PM IST

ఎన్ఆర్ఐ దాతలు అందజేసిన అంబులెన్సు​ను నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

అంబులెన్స్​ను ప్రారంభించిన కలెక్టర్​
అంబులెన్స్​ను ప్రారంభించిన కలెక్టర్​

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పటాలోళ్ల మోహన్ రెడ్డి, పడిగెల రాజు ఇతర ఎన్నారైలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు అందించారు. ఈ అంబులెన్సును జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి ప్రారంభించారు.

అంబులెన్సు అందించిన వారికి కలెక్టర్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పటాలోళ్ల మోహన్ రెడ్డి, పడిగెల రాజు ఇతర ఎన్నారైలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు అందించారు. ఈ అంబులెన్సును జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి ప్రారంభించారు.

అంబులెన్సు అందించిన వారికి కలెక్టర్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.