ETV Bharat / state

సమావేశాలకు సన్నద్ధం: కరోనా పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యే షకీల్

author img

By

Published : Sep 6, 2020, 8:41 AM IST

శాసనసభ సమావేశాల నేపథ్యంలో సభాపతి సూచించినట్లుగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ కరోనా పరీక్ష చేయించుకున్నారు. టెస్టు ఫలితం నెగిటివ్​ వచ్చిందని వైద్యులు తెలిపారు.

Nizamabad Bodhan Mla Shakeel ammer underwent a covid test to attend the Legislative Assembly session
సమావేశాలకు సన్నద్ధం: కరోనా పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యే షకీల్

శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశానికి హాజరు అయ్యే ప్రతి ఒక్కరూ కొవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని సభాపతి పోచారం సూచించారు. ఈ మేరకు నిజామాబాద్​ జిల్లా బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ ఆమెర్​​ కరోనా టెస్టు చేయించుకున్నారు.

అయితే ఫలితం నెగిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. కరోనా విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సూచించారు.

శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశానికి హాజరు అయ్యే ప్రతి ఒక్కరూ కొవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని సభాపతి పోచారం సూచించారు. ఈ మేరకు నిజామాబాద్​ జిల్లా బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ ఆమెర్​​ కరోనా టెస్టు చేయించుకున్నారు.

అయితే ఫలితం నెగిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. కరోనా విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సూచించారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్​ రెడ్డి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.