ETV Bharat / state

'పసుపు పంటతో ఇందూరు కళకళ'

పసుపు రైతులకు ఇక నుంచి మంచి రోజులు వచ్చినట్లేనని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్​లోని పసుపు మార్కెట్​ను ఆయన సందర్శించారు.

author img

By

Published : Mar 5, 2021, 5:55 PM IST

mp-dharmapuri-aravind-visited-the-turmeric-market-in-nizamabad
'ఇందూరు.. పసుపు పంటతో కళకళలాడుతోంది'

పసుపుకు మంచి ధర రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నిజామాబాద్​లోని పసుపు మార్కెట్​ను ఆయన సందర్శించారు. ఇందూరు పసుపు పంటతో కళకళలాడుతోందన్నారు.

మోదీ విధానాల వల్ల పసుపునకు మంచి ధర లభిస్తోందని ఎంపీ కొనియాడారు. విదేశాల నుంచి దిగుమతి ఆపేసి.. ఎగుమతులు ప్రారంభించగలిగామని వివరించారు. ధర 20 వేలకు పైగా పలుకుతోందన్నారు.

పసుపుకు మంచి ధర రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నిజామాబాద్​లోని పసుపు మార్కెట్​ను ఆయన సందర్శించారు. ఇందూరు పసుపు పంటతో కళకళలాడుతోందన్నారు.

మోదీ విధానాల వల్ల పసుపునకు మంచి ధర లభిస్తోందని ఎంపీ కొనియాడారు. విదేశాల నుంచి దిగుమతి ఆపేసి.. ఎగుమతులు ప్రారంభించగలిగామని వివరించారు. ధర 20 వేలకు పైగా పలుకుతోందన్నారు.

ఇదీ చదవండి: కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి: జీహెచ్​ఎంసీ మేయర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.